మధ్యప్రదేశ్‌లో శివాలయం ధ్వంసం

78చూసినవారు
మధ్యప్రదేశ్‌లో శివాలయం ధ్వంసం
మధ్యప్రదేశ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ శివాలయాన్ని ధ్వంసం చేశారు. గుణ జిల్లాలో ఉన్న బమోరి పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఆ ఆలయంలో ఉన్న శివలింగాన్ని దుండగులు పెకిలించివేసినట్లు పోలీసులు వెల్లడించారు. శివలింగాన్ని బయట పడేసినట్లు తెలిపారు. శివలింగాన్ని బయటపడేయడంతో స్థానికులు ఆగ్రహానికి గురై ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్