ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు షాక్!

63చూసినవారు
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు షాక్!
ఐపీఎల్ 2025కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ను తప్పించింది. తాజాగా చాలా కాలంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్న రిషబ్ పంత్ ను సైతం వదిలేయాలని ఆ జట్టు భావిస్తోందట. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఐపీఎల్ టైటిల్ సాధించకపోవడంపై అసంతృప్తితో ఉన్న డీసీ.. జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావిస్తోందట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్