హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో
భారత్ కు షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ కెప్టెన్ రోహిత్ శర్మ (39) ఔట్ అయ్యాడు. దీంతో
భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మను హార్ట్లీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. విజయానికి ఇంకా 168 పరుగులు కావాల్సి ఉంది.