వైఎస్ షర్మిలకు షాక్

9594చూసినవారు
వైఎస్ షర్మిలకు షాక్
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఐటీ దాడులు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మంగళవారం చట్నీస్ హోటల్ యజమాని అట్లూరి పద్మ ఇంటి వద్ద ఐటీ సోదాలు జరిగాయి. చట్నీస్ హోటల్ యజమాని అట్లూరి పద్మ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు స్వయంగా వియ్యంకురాలు. ఐటీ దాడులపై చట్నీస్ యాజమాన్యం కానీ, ఐటీ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఐటీ దాడుల వెనుక రాజకీయ కోణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్