షాకింగ్ వీడియో.. గుంత పడడంతో ఒక్కసారిగా రోడ్డు మధ్యలో కూరుకుపోయిన ట్రక్కు

73చూసినవారు
పూణెలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ట్రక్కు వెళుతుండగా రోడ్డు మధ్యలో పెద్ద గుంత పడడంతో అందులో కూరుకుపోయింది. ఈ ఘటన పూణె మునిసిపల్ కార్పొరేషన్‌లోని సిటీ పోస్టాఫీసు ప్రాంగణంలో జరిగింది. ట్రక్కును బయటకు తీసేందుకు పోలీసు అధికారులతో పాటు అగ్నిమాపక శాఖకు చెందిన దాదాపు 20 మంది సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్