కావాలనే క్యూలో చెప్పులు పెట్టిస్తున్నారు: తుమ్మల

80చూసినవారు
కావాలనే క్యూలో చెప్పులు పెట్టిస్తున్నారు: తుమ్మల
తమ ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఉద్దేశంతోనే కొందరు రైతులతో క్యూలో చెప్పులు, పాస్ పుస్తకాలు పెట్టిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత లేదని.. అలాగే ఆదిలాబాద్‌లో రైతులపై లాఠీఛార్జ్ జరగలేదని అన్నారు. ఒకే బ్రాండ్‌ విత్తనాలు కావాలని రైతులు డిమాండ్ చేయడంతోనే ఇబ్బంది ఏర్పడిందని చెప్పారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ విషయం ఆర్బీఐతో చర్చిస్తున్నట్లు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్