కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జోగారి భాస్కర్ అన్నారు. బుధవారం మిరుదొడ్డి మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమస్యలు ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పతకాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీనా అమలుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నారు.