అమ్మ వారి దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి

84చూసినవారు
అమ్మ వారి దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి
అమ్మ వారి దయతో ప్రజలంతా సంతోషంగా జీవించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు. అక్బర్ పేట-భూంపల్లి మండలం పోతారెడ్డిపేటలో శ్రీ రేణుక ఎల్లమ్మ సిద్ధోగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులను తీసుకున్నారు. అమ్మ దయ ఉంటే అన్ని సాధ్యమవుతాయని అన్నారు. వారి వెంట నాయకులు కిషన్ రెడ్డి, గౌడ సంఘం నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్