ఓటు హక్కును కల్పించిన మేధావి అంబేద్కర్

58చూసినవారు
ఓటు హక్కును కల్పించిన మేధావి అంబేద్కర్
అంబేద్కర్ అందరివాడు అని జర్నలిస్టు మహేష్ మీరు తోటి అంబేద్కర్ సంఘం సభ్యులు అన్నారు. ఆదివారం లింగుపల్లి మీరు దొడ్డి గ్రామాల్లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడం జరిగిందని తెలిపారు. స్త్రీలకు సమానత్వం హక్కును కల్పించిన మహా మేధావి అంబేద్కర్ అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్