ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ నాయకులు

74చూసినవారు
చేగుంట మండలం చిన్న శివునూరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం మంగళవారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు భూపాల్, అసెంబ్లీ కో కన్వీనర్ గోవింద్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్