సీఎం రోడ్ షోకు భారీగా బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు

83చూసినవారు
సిద్దిపేటలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రోడ్ షో సందర్భంగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కార్నర్ మీటింగ్ కు అక్బర్ పేట- భూంపల్లి మండలం నుండి భారీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వెళ్తున్నారు.

సంబంధిత పోస్ట్