కాంగ్రెస్ పార్టీలో చేరిన గోవర్ధనగిరి మాజీ సర్పంచ్

50చూసినవారు
తొగుట మండలం గోవర్ధనగిరి తాజా మాజీ సర్పంచ్ తోయేటి ఎల్లం ముదిరాజ్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా పార్టీ కండువాలు తప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలను నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు శ్రీనివాస్ రెడ్డి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్