తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలి

577చూసినవారు
దుబ్బాక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్