బస్సులో వెళ్లి ఓటు వేసిన మంత్రి పొన్నం

51చూసినవారు
హుస్నాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి హుస్నాబాద్ బస్ స్టాప్ నుంచి కరీంనగర్ వెళ్లిన ఆయన జూనియర్ కాలేజీ స్టాప్ వరకు కుటుంబ సభ్యులతో కలిసి బస్సులో ప్రయాణించారు. బాధ్యత గల పౌరులుగా ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్