మిరుదొడ్డి మండలంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మహిళలను అవమాన పరిచినట్లు మహిళా దినోత్సవాన్ని నిర్వహించకపోవడం బాధాకరం మారింది. మహిళాలకు 50 శాతం రిజర్వేషన్లు అని చెబుతున్న రోజుల్లో కనీసం మహిళల పట్ల ఆత్మగౌరవం చూపకుండా నిర్లక్ష్యంగా వివరించడము జరుగుతుంది. కనీసం ప్రభుత్వ అధికారులు మహిళా దినోత్సవం నిర్వహించకపోవడం ఎందుకని మహిళలు ప్రశ్నిస్తున్నారు.