ధార్మిక కార్యక్రమాలు ప్రారంభం

558చూసినవారు
నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి నుంచి ధార్మిక సంగీత సాహిత్య హరికథ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొగుట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీమాధవానంద సరస్వతిస్వామి జ్యోతి ప్రజ్వలనతో ధార్మిక కార్యక్రమాలు ప్రారంభించగా. గౌరీభట్ల శారదారసజ్ఞ, ఆకెళ్ళ ప్రసన్న, గాయత్రి బృందం ధార్మిక కార్యక్రమం నిర్వహించారు. స్వామివారిని హనుమత్ వాహన సేవ నిర్వహించి మాడవీధుల్లో ఊరేగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్