టీడీపీకి షాకిచ్చిన మహాసేన రాజేష్

114653చూసినవారు
టీడీపీకి షాకిచ్చిన మహాసేన రాజేష్
మహాసేన రాజేష్ టీడీపీకి షాకిచ్చేందుకు సిద్ధమయ్యారు. టీడీపీకి రాజీనామా చేసి.. రాష్ట్రవ్యాప్తంగా ఇండిపెండెంట్ అభ్యర్థులతో పోటీకి దిగేందుకు రెడీ అయ్యారు. మహాసేన రాజేష్ తన ఫేస్‌బుక్ ఖాతాలో..‘ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ముఖ్యం. దేశమంతా ప్రతీ పార్టీకి ప్రతిపక్షం ఉంది. కానీ ఏపీలో బీజేపీకి ప్రతిపక్షం లేదు. అందుకే స్వతంత్రంగా పోటీకి సిద్ధమయ్యాం. దాదాపు 100 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నాం.’ అని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్