తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలిలో 3 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ములుగు జిల్లా కర్రిగుట్టలు-ఛత్తీస్గఢ్లోని కాంకేర్ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.