ఓటు వేసిన మంత్రి పొన్నం

51చూసినవారు
హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన పొన్నం క్యూలైన్ లో నిలబడి సామాన్యులతో కలిసి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్