పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తాం

1565చూసినవారు
పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తాం
పేద ప్రజలకు వైద్య సేవలు అందించడానికి ప్రేమ్ కేర్ ఆస్పత్రి ఎంతగానో పని చేస్తుందని డాక్టర్ దాసరి శ్రవణ్ కుమార్, గజ్జల సర్విక, మధుకర్ రెడ్డిలు అన్నారు. గురువారం మిరుదొడ్డి మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని పేద బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా వైద్యం చేయడం ఎంతో సంతోషంగా ఉంటుందని అన్నారు. సేవ చేయడంలో ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్