తక్కువ ధరకే కారు ఇస్తామని మోసం

9161చూసినవారు
తక్కువ ధరకే కారు ఇస్తామని మోసం
సిద్ధిపేట జిల్లా మార్కుక్ కు లో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఫేస్ బుక్ లో సెకండ్ హ్యాండ్ కారును తక్కువ ధరకు ఇస్తానని సైబర్ నేరగాళ్లు పోస్టు పెట్టారు. ఆ పోస్టుకు మార్కుక్ కు చెందిన ఓ వ్యక్తి స్పందించి వారితో ఛాటింగ్ చేశాడు. బాధితుడిని నమ్మించి జీఎస్టీ ఫీజు చెల్లించాలని రూ.97,649 వసూలు చేశారు. అనంతరం సైబర్ నేరగాళ్లు ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్