లారీ, బైక్ ఢీకొని ఒకరి మృతి

50చూసినవారు
లారీ బైక్ ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన రామంతపూర్ జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. చిన్న శంకరంపేట సూరారంకు చెందిన తండ్రి కొడుకులు బూదయ్య, మల్లేష్ బైక్ వెళ్తున్నారు. వేగంగా వచ్చిన లారీ బైక్ ను ఢీకొనడంతో తండ్రి బుదయ్య అక్కడికక్కడే మరణించాడు. గాయాలనే కుమారుడు మల్లేష్ ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్