సోమవారం తూప్రాన్ తాసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి

80చూసినవారు
సోమవారం తూప్రాన్ తాసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి
గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని మండల తహసిల్దార్ విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి ఫిర్యాదులైన సామాజిక ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పరిష్కారం చేసేందుకు ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశామని తూప్రాన్ మండల తహసిల్దార్ విజయలక్ష్మి తెలిపారు.

సంబంధిత పోస్ట్