ఎర్రవల్లి ఫాంహౌస్ లో కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు

75చూసినవారు
ఎర్రవల్లి ఫాంహౌస్ లో కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు
గజ్వేల్‌ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దంపతులు నవగ్రహ యాగం, చండీ యాగం నిర్వహిస్తున్నారు. యాగానికి సంబంధించి శుక్రవారం 10 గంటల నుంచి వేద పండితులతో పూజలు ప్రారంభించారు. యాగం నిర్వహణంగా కొనసాగేందుకుగాను గణపతి పూజ నిర్వహించారు. అనంతరం నవగ్రహ యాగంలో మహా మంగళహారతి, పుష్పాభిషేకం, అష్టావధాన సేవ తదితర కార్యక్రమాలు కెసిఆర్ దంపతుల చేతుల మీదుగా వేద పండితులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్