చింతలపల్లి గ్రామంలో ఘనంగా శ్రీరాముని శోభాయాత్ర

1552చూసినవారు
చింతలపల్లి గ్రామంలో ఘనంగా శ్రీరాముని శోభాయాత్ర
హుస్నాబాద్ నియోజకవర్గ ఎల్కతుర్తి మండలంలో సోమవారం చింతలపల్లి గ్రామంలో, గ్రామస్తులందరూ భజన కోలాటాలతో స్వామివారి రథయాత్ర సాగింది. అయోధ్యలో రాములవారి గుడి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అక్కడి నుండి అక్షింతలు వచ్చిన సందర్భంగా, ఈ శోభాయాత్ర నిర్వహించారు. అందులో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయస్వామి, వేషధారణ ప్రజలను ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్