దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్

68చూసినవారు
దొంగతనం కేసులో నిందితుడి  అరెస్ట్
హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో జూన్ నెలలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి ముందు ఉన్న సెంట్రింగ్ డబ్బాలను ఉప్ప రాజు దొంగిలించాడు. నిందితున్ని బుధవారం పట్టుకొని అరెస్టు చేసి రూ.16 వేల విలువగల సెంట్రింగ్ బాక్సులు రికవరీ చేసి జ్యుడిషియల్ రీమాండ్ కు పంపినట్లు హుస్నాబాద్ ఎస్ఐ మహేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్