హుస్నాబాద్ నియోజకవర్గం మంగళవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయము వద్ద ప్రభుత్వం తలపెట్టిన ప్రజా పరిపాలన 6 గ్యారంటీల హామీపై తెలియపరుస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్ శారద శుక్ల సూచించారు. దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమము ఎలా ఉంది అని రెవెన్యూ అధికారులు తాసిల్దార్ జగత్ సింగును అడిగి తెలుసుకున్నారు.