బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన బీఆర్ఎస్ నాయకులు

586చూసినవారు
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన బీఆర్ఎస్ నాయకులు
హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ గ్రామంలో సుంకనపల్లి దుర్గయ్య అనారోగ్యంతో చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్ర నగర్ బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు అంబాల రాజ్ కుమార్ సోమవారం వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ ఉపాద్దక్షుడు సందేలా నరేష్, సందేలా సుదర్శన్, దాసారపు చిరంజీవి, మహమ్మద్, కడారి సందీప్, బొంకురి ప్రవీణ్, కడారి సురేందర్ తదితరులు పాల్గొన్నారు,

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్