మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

1070చూసినవారు
మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం కేశవపూర్ గ్రామంలో సోమవారం మరణించిన ముప్పు రామస్వామి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. తంగళ్ళపల్లి రమేష్ , మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొర్రె మహేందర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎల్తూరి రత్నాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేశవాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు ఈర రమేష్, సంపత్, మోడం రాజన్న, సమ్మయ్య పోలు లక్ష్మణ్, పిడిశెట్టి సారంగపాణి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్