హుస్నాబాద్ లో వినాయకుడి లడ్డు వేలం పాట

67చూసినవారు
హుస్నాబాద్ లో వినాయకుడి లడ్డు వేలం పాట
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టంలోని హనుమాన్ నగర్ కు చెందిన ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద సోమవారం వినాయకుని లడ్డూ వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో హుస్నాబాద్ పట్టణానికి చెందిన దొడ్ల నాగరాజు రెడ్డి రూ. 7వేల వేలం పాడి వినాయకుని లడ్డును దక్కించుకున్నారు. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడి చేతిలోని లడ్డు వేలం పాటలో తనకు దక్కడం పట్ల నాగరాజు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్