హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కంది తిరుపతిరెడ్డి

72చూసినవారు
హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కంది తిరుపతిరెడ్డి
హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కంది తిరుపతిరెడ్డిని నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కంది తిరుపతిరెడ్డి చిగురుమామిడి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తన నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు చిగురుమామిడి మండల ప్రజలకు తిరుపతి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్