నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం

1588చూసినవారు
హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించినారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్, జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, గ్రామ సర్పంచ్ నిరంజన్ రెడ్డి, ఉప సర్పంచ్ వల్లాల శ్వేత, కార్యదర్శి తిరుపతి నాయక్, గ్రామపంచాయతీ పాలకవర్గం నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్