80 కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం

1042చూసినవారు
80 కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం
హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం హైదరాబాదులో 80 కొత్త ఆర్టీసీ బస్సులు (30 ఎక్స్ప్రెస్. 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్, సీటర్లు) లను శనివారం రవాణా, బీసీ సంక్షేమ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హైదరాబాద్ లోని డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో బస్సులను మంత్రి పొన్నం, సంస్థ ఎండీ సజ్జనార్, అధికారులతో కలిసి ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్