హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామం మరియు సూరారం కోతుల నడుమ గ్రామాలలో ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులకు అండగా
కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తంగళ్ళపల్లి రమేష్ వారి కుటుంబ సభ్యులకు ఆదివారం మండల ప్రధాన కార్యదర్శి గొర్రె మహేందర్ 25 కిలోల బియ్యం అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో మండల
కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తదితరులు ఉన్నారు.