నిరుద్యోగులకు బాసటగా నిలువాలి

72చూసినవారు
నిరుద్యోగులకు బాసటగా నిలువాలి
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేసి నిరుద్యోగులకు బాసటగా నిలువాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర అన్నారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల ఏఐవైఎఫ్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి పలు రకాల డ్రగ్స్, గంజాయి, మత్తు పానీయాలను అరికట్టడానికి పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్