ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

51490చూసినవారు
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామ పంచాయతీ పరిధి లింగ్యానాయక్ తండాకు చెందిన బుక్య గణేష్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్న గణేష్ ఇంట్లో రాత్రి కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయి. దీంతో మనస్తాపనికి గురైన గణేష్ ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తుప్రాన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్