భార్య, కొడుకుతో గొడవపడి సూసైడ్

7601చూసినవారు
భార్య, కొడుకుతో గొడవపడి సూసైడ్
శివంపేట మండలం లింగోజిగూడ తాండాకు చెందిన మాలోత్ విట్టల్ (48) సోమావారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 6 గంటల ప్రాంతంలో భార్య, కొడుకుతో ఇంట్లో విషయమై గొడవపడ్డాడు. మనస్తాపానికి గురైన విఠల్ పొలం వద్దకు వెళ్లి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. శివంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్