మేస్త్రీ అనుమానస్పందగా మృతి

26356చూసినవారు
మేస్త్రీ అనుమానస్పందగా మృతి
మెదక్ పట్టణంలో మేస్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. భీమవరపు ప్రసాద్ అనే మేస్త్రీ మరణించడంతో విషాదం అలుముకుంది. పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్