‘మైసూర్ బోండా’ ఉమకు అంత సీన్ లేదు: వెల్లంపల్లి

73చూసినవారు
‘మైసూర్ బోండా’ ఉమకు అంత సీన్ లేదు: వెల్లంపల్లి
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమను వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ‘మైసూర్ బోండా’గా అభివర్ణించారు. శనివారం వెల్లంపల్లి మాట్లాడుతూ.. గతంలో మైసూర్ బోండా నియోజకవర్గంలోని 32 డివిజన్‌లలో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. బోండా ఉమకు చిత్తశుద్ధి లేదని, అందుకే ప్రజల నుంచి మద్దతు దక్కట్లేదన్నారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యులంతా సీఎం జగన్ వైపే ఉన్నారన్నారు. విజయవాడ సెంట్రల్ ప్రజలు బోండా ఉమను తరిమి కొడతారన్నారు.

సంబంధిత పోస్ట్