సైబర్ కేటుగాళ్ల వలలో వ్యాపారి

12528చూసినవారు
సైబర్ కేటుగాళ్ల వలలో వ్యాపారి
పటాన్ చెరు పీఎస్ పరిధి లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. గౌతమ్ నగర్ కాలనీకి చెందిన బ్యాటరీల వ్యాపారస్థుడు సోషల్ మీడియాలో వచ్చిన నకిలీ ఆన్ లైన్ ట్రేడింగ్ లింకుల ద్వారా తన వివరాలను నమోదు చేశాడు. దీంతో ఒక ఐడీ క్రియేట్ చేయగా విడతల వారీగా రూ.41 లక్షల పెట్టుబడి పెట్టాడు. రూ.94 లక్షల కమిషన్ చూపిన కేటుగాళ్లు వాటిని డ్రా చేసుకునే సమయంలో స్పందించలేదు. దీంతో మోసపోయానని పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్