మద్యానికి బానిసైన తండ్రిని హతమార్చిన కొడుకు

24252చూసినవారు
మద్యానికి బానిసైన తండ్రిని హతమార్చిన కొడుకు
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరారెడ్డి గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి (50) మద్యానికి బానిసై ప్రతిరోజు కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. ఈ నెల 3 తేదీ రాత్రి 10 గంటల సమయంలో మద్యం తాగి వచ్చిన కృష్ణారెడ్డి భార్యతో గొడవ పెట్టుకోగా కొడుకు రఘుపతి రెడ్డి తండ్రి తలపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్