Apr 18, 2024, 13:04 IST/హుస్నాబాద్
హుస్నాబాద్
బండి సంజయ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలి
Apr 18, 2024, 13:04 IST
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం బొడ్డేపల్లి గ్రామంలో గురువారం బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణ కంటి నరేష్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలు కరీంనగర్ లో బండి సంజయ్ ఆదరిస్తున్నారన్నారు.