సదాశివపేటలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

81చూసినవారు
సదాశివపేటలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
సదాశివపేట మండలంలో సబ్ స్టేషన్ లలో మరమత్తుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు వివరించారు. సదాశివపేట, నిజాంపూర్ సబ్ స్టేషన్లలో ఉ. 11 గంటల నుండి మ. 11: 30 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. నిజాంపూర్, కోల్కూర్, మాచారెడ్డిపల్లి, పొట్టిపల్లి, వెల్టూరు, వెంకటాపూర్, ఎన్కేపల్లి, ఇశ్రితాబాద్, ముబారక్ పూర్, తిమ్మనగూడెం గ్రామాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్