వాహనాలు తనిఖీ చేసిన సీఐ

84చూసినవారు
వాహనాలు తనిఖీ చేసిన సీఐ
సిద్దిపేట జిల్లా జగదేపూర్ మంగళవారం పార్లమెంట్ ఎన్నికల నైపథ్యంలో సీజ్ చేసిన డబ్బులను బంగారు నగలను కార్యాలయంలో ఉన్న గ్రీవెన్స్ సెల్లో అప్పగించడం జరిగిందని సీఐ, ఎస్సై తెలిపారు. సంబంధిత బాధితులు సరియైన ధ్రువపత్రాలు తీసుకుని వెళ్లి రిలీజ్ చేసుకోవచ్చని కమిషనర్ డాక్టర్ బి. ఆర్ అనురాధ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్