సైలెంట్ ఓటింగ్ BRSకే అనుకూలం: KTR

76చూసినవారు
సైలెంట్ ఓటింగ్ BRSకే  అనుకూలం: KTR
BRS చీఫ్ కేసీఆర్ బస్సుయాత్ర తర్వాత క్షేత్రస్థాయిలో మార్పు వచ్చిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మెదక్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్, ఖమ్మంలో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క నల్గొండలో మాత్రమే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. సైలెంట్ ఓటింగ్ తమ పార్టీకే అనుకూలంగా మారిందన్నారు.

సంబంధిత పోస్ట్