అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా మంగవారం బోయినపల్లి మండలం తడగొండ పాఠశాలను మంగళవారం సందర్శించిన జడ్పీ సీఈవో ఉమారాణి. జడ్పీ సీఈవో మాట్లాడుతూ
అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపట్టాల్సిన పనులను స్కూళ్ళలో నీటి సరఫరా, విద్యుత్ పరికరాల ఏర్పాటు, మరుగుదోడ్ల మరమ్మతులు తదితర పనులపై. త్వరితగతిన పూర్తి చేయాలని హెచ్ఎం లను ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో ఎంపీడీవో జయశీల, ఏఈ , పంచాయతీ కార్యదర్శి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు