బొగ్గు గనులను వేలం వేయొద్దు..

64చూసినవారు
బొగ్గు గనులను వేలం వేయొద్దు..
పెద్దపల్లి జిల్లా సింగరేణి సంస్థ ఆర్జి-3, ఓసిపి-2లో బుధవారం ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ఎంఆర్ సి రెడ్డి ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. డిప్యూటీ జనరల్ సెక్రెటరీ వైవి రావు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేయడాన్ని రద్దు చేయాలని, తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు వేలం వేయకుండా సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జూపాక రామచందర్, వెంకటస్వామిలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్