ఉద్యమకారుల ఆకాంక్షను నెరవేర్చాలి

54చూసినవారు
ఉద్యమకారుల ఆకాంక్షను నెరవేర్చాలి
తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని ఉద్యమకారుల రాష్ట్ర నాయకురాలు సువర్ణ సులోచన, సీనియర్ న్యాయవాదులు మాదాటి ప్రభాకర్ రెడ్డి కోరారు. మంగళవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు తోకల మల్లేష్, చిదురాల మధుకర్ రెడ్డి, ముజీబ్, మిరియాల రాంరెడ్డి, దాసరి శంకర్, బొడ్డు వెంకటేశ్వర్లు, చాంద్ భాషాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్