మల్యాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం

685చూసినవారు
మల్యాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం
శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల గ్రామంలో మంగళవారం గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం నిర్వహించారు. ఆరు గ్యారెంటీ లతో పాటు మైనార్టీ డిక్లరేషన్ లను కాంగ్రెస్ నేతలు వివరించారు. చేతి గుర్తుకు ఓటు వేసి విజయరామరావుని గెలిపించాలని మండల మైనార్టీ అధ్యక్షులు రహీం ఖాన్, విలేజి మైనార్టీ అధ్యక్షులు అలీ మియాతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్