జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటాం

52చూసినవారు
జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటాం
జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటామని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అద్యక్ష, కార్యదర్శులు చంద్రమొగిలి, నారాయణదాస్ అశోక్ అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పెద్దపల్లి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పెర్క రమేష్ కుటుంబానికి మంగళవారం రూ. 16వేల ఆర్థిక సహాయాన్ని క్లబ్ సభ్యులతో కలిసి అందజేశారు. జర్నలిస్టులు లైశెట్టి రాజు, పవన్ రెడ్డి, రాజేష్, మల్లేష్, విద్యాసాగర్, శివాచారి, సాబీర్ పాషా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్